ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. జాతీయ రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ ఆ దిశగా తొలి...
రాజకీయం
ఉత్తరాంధ్ర పిడికిలి బిగించింది. వికేంద్రీకరణ నినాదంతో కదం తొక్కుతోంది. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ తమ గడ్డ వైపు దూసుకొస్తున్న అమరావతి రైతుల పాదయాత్రకు హెచ్చరికలు...
ఇంటర్ విద్యార్థిని లైంగికంగా వేధించి.. ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ఎదుట ప్రవేశపెట్టారు....
టీడీపీ నాయకులపై వైధింపులు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో వినోద్ జైన్ చేతిలో వేధింపులకు గురై ప్రాణాలు తీసుకున్న బాలిక ఘటన మర్చిపోకముందే.....
సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు దాటిపోతోంది. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఏపీ ప్రజలను కలవరపెడుతోంది. చంద్రబాబు అయితేనే రాజధాని నిర్మించగలరనే...
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని జగన్ సర్కార్ గట్టిగా విశ్వసిస్తోంది. ఒకేచోట రాజధాని ఏర్పాటు చేసి ఒకేచోట అభివృద్ధిని...
కుప్పంలో జగన్ పర్యటన విజయవంతమైన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలో పడ్డారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడం...
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతిలోనే ఉండాలనేది అక్కడి రైతుల డిమాండ్. జగన్ సర్కార్ మాత్రం రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకే...
ఏపీలో జగన్ సర్కార్ పాలనకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా ఫిదా అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతిపక్ష...