వికేంద్రీకరణ ఆకాంక్షను చాటేందుకు రాయలసీమ సిద్ధమవుతోంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల...
రాజకీయం
బీజేపీ-జనసేన మధ్య పొత్తు పెద్ద గందరగోళంగా మారింది. పొత్తు ఉన్నప్పటికీ బీజేపీతో కలిసి బలంగా ముందుకెళ్లలేకపోతున్నామని.. రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్ల తన...
గత అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 151 స్థానాల్లో జయకేతనం ఎగరేసి చారిత్రక విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్...
మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు...
టీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహం మిస్ ఫైర్ అయింది. సీఎం జగన్ను బద్నాం చేయాలనుకుని.. ఆఖరికి చంద్రబాబును అభాసుపాలు చేసింది. ఇటీవల టీడీపీ...
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు,...
చుక్కల భూముల చిక్కుల పరిష్కారంపై చర్యలు విశ్రాంత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో పరిశీలన క్రయవిక్రయాలకు వీలు కల్పించేలా అడ్డంకుల తొలగింపు 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై...
అమరావతే నిలుస్తుంది… అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తాజా పలుకు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉండాలి.....
విశాఖ గర్జన నాటి నుంచి పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి...
వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతా శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు నిర్ణయించారు. వికేంద్రీకరణ ఆకాంక్ష ప్రపంచానికే చాటేలా.. రోజుకొక నియోజకవర్గంలో...