తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ని...
వార్తలు
తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా...
ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ న్యూడెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా),...
కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో...
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు మహాపాదయాత్ర విషయం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య అమరావతి రైతుల...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆర్బీకేల పరిధిలో వైఎస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు...
రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. తదుపరి...
డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 4,72,472...
ఓపీఎస్ అమలు సాధ్యం కాదని, సీపీఎస్ కంటే మెరుగైన పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ...