వార్తలు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024లో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకు సంబంధించిన వ్యూహాలను ఇప్పటి నుంచే...
మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తుంది. ఒకవైపు అమరావతి రైతులు రాజధానికోసం పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు మూడు రాజధానుల కోసం ఉత్తరాంధ్ర,...
రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు ఏపీ ప్లాన్ చేస్తోంది. ఏపీలో...
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా...
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. బడా కంపెనీలు ఏపీలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా టాటా సన్స్‌ గ్రూప్ కూడా...
2024 ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న ‘ప్రజాపోరు’ సభలకు విశేష ఆధరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అగ్రనేతలు సుడిగాలి...
ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారతే లక్ష్యంగా.. వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ చేయూత’ అందిస్తోంది. మూడో విడత పంపిణీని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించింది....
కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్న చంద్రబాబు.. ఇక్కడి ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదన్నారు సీఎం వైఎస్ జగన్. దొంగ ఓట్లు వేయించుకోవడంలో...
స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సామాన్యులకు...
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ పేరును తీసేసి.. వైఎస్సార్...