రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారికి పట్టు...
వార్తలు
వరల్డ్ టూరిజం డే -2022 వేడుకలను క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్-...
వైజాగ్ ను ఐటీ హబ్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. బడా కంపెనీలు వరుసగా ఏపీకి...
స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటుచేసిన ఎస్ఎంఎఫ్తరహాలో అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం...
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది....
ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే నా ఓటు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడ్డవారు చంద్రబాబు నిప్పులు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని...
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్ల ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్వహరించిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ...
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి అందులో కీలక...