వార్తలు

సుదీర్ఘకాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాయలసీమ.. పారిశ్రామికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రముఖ కంపెనీలు రాయలసీమలో పెట్టుబడులు...
కుటుంబం, దేశం ప్రగతిపథంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వాలు.. వారి సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ధర లేని పరిస్థితులలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ...
రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేయూతనిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఒక ఇండస్ట్రీ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని నివాసంలో...
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంతో మొదలైన అధికార, ప్రతిపక్షాల ఆరోపణల పర్వం తారస్థాయికి చేరి, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. టీడీపీ...