మహిళా, శిశు సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారించడానికి మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని...
వార్తలు
వైజాగ్ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలవడాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు....
సంక్షేమ విప్లవంతో దూసుకెళ్తున్న వైసీపీ సర్కార్ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో...
విశాఖలో జరిగిన ఘటనలో జనసేన కార్యకర్తలు చేసింది తప్పని.. వైజాగ్ ప్రజలు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం.. జనసేన...
భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలన్నారు సీఎం జగన్. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని వాటి ఫలాలు ప్రజలకు...
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పథకానికి కేరళ ప్రతినిధి బృందం ఫిదా అయ్యింది. అలాగే ఏపీ ప్రభుత్వంతో పలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు....
రైతు భరోసా నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సభా వేదికగా.. ఒక్కొక్కరికి...
ఏపీకి పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా వైసీపీ సర్కార్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా...
విశాఖ తీరం గర్జించింది. వైజాగ్ ను రాజధాని చేయాల్సిందేని గొంతెత్తి చాటింది. రాజధాని ఆకాంక్షను చాటేందుకు ఉత్తరాంధ్ర ఊరు వాడా కదిలింది. నాన్...