deccan24x7_editor

Join our dynamic community of readers and stay ahead of the curve! With Deccan 24x7, you’ll enjoy reliable journalism and insightful commentary that keeps you informed and engaged.
ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ న్యూడెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా),...
కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో...
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు మహాపాదయాత్ర విషయం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య అమరావతి రైతుల...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
ఏ వ్యక్తి శాశ్వతం కాదు.. చేసే పనులు శాశ్వతం.. ‘వివాదాలు – వాస్తవాలు’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్...
రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. తదుపరి...
డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 4,72,472...
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీ...