వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతా శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు నిర్ణయించారు. వికేంద్రీకరణ ఆకాంక్ష ప్రపంచానికే చాటేలా.. రోజుకొక నియోజకవర్గంలో...
Year: 2022
అడుగుపెట్టిన ప్రతీ చోటా నిరసన ఎదురవుతున్నా.. ప్రజా ఆకాంక్షలంటే పట్టిలేనితనం, తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది....
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై బీజేపీ నేత, మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని వివాదం ఇప్పటిది...
జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులోని ఈసీఆర్ఎఫ్ డ్యాంలో...
తెలుగుదేశం అధినేత చంద్రబాబు- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది....
మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘నా కొడుకల్లారా..’ అంటూ వైసీపీపై ఊగిపోయారు. చెప్పులతో కొడుతానంటూ చేతిలో చెప్పు చూపిస్తూ వీధి...
మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్ )పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల...
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది వైసీపీలో...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. విద్యా రంగంపై ప్రభుత్వ చర్యలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న...
విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలీసు...