Year: 2022

ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రులకు చేరినప్పుడే ప్రజలకు వైద్యం అందుతుందని...
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ఎదుటు దోళనలు చేపట్టింది. రేషన్ బియ్యం పంపిణీలోనూ...
వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి చమురు విక్రయ సంస్థలు. సెప్టెంబరు నెల తొలిరోజే భారీగా ధరను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్నాయి. చమురు...
ఆంధ్రప్రదేశ్ లో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు కేంద్ర...
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ముందుకొచ్చింది. దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఒబెరాయ్‌ గ్రూప్‌ నిర్ణయించింది. ఈ...
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ సెప్టెంబర్‌ 1న జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఈ నెల 31న వినాయక చవితితో పాటు సెప్టెంబర్‌ 1...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల...
గుంటూరు జిల్లాలో రాజకీయాలు రాజకీయం రసవత్తరంగా మారాయి. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మంగళగిరిలో మంచి పట్టున్న గంజి చిరంజీవి...
ఆంధ్రప్రదేశ్ అనేక ఆలయాలకు శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడ శైవం, వైష్ణవం విరాజిల్లాయి. అనాది కాలం నుంచి ఈ రెండింటికి ఆదరణ ఉంది....