Year: 2022

అసెంబ్లీలో మూడు రాజధానులు, అమరావతిలో భూస్కామ్ అంశాలపై కాసేపు చర్చ జరిగింది. మూడు రాజధానుల ఆవశ్యకతపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సభలో...
భారీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 2.5లక్షల మందికి ఈ అవకాశాన్ని కల్పించనుంది...
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే బాధ్యత తమదే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావవేశాలు గురువారం ప్రారంభమయ్యయి. సభ ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభ...
అమరావతి భూ అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయని సీఐడీ అధికారులు నారాయణపై...
గ్రంథాలయాల పూర్వవైభవానికి ఛైర్మన్లు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఛైర్మన్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం...
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....