ఎస్ఐపీబీలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు....
Year: 2022
ఏపీలో వికేంద్రీకరణకు మద్దతు పెరుగుతున్న వేళ.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా తీవ్రమవుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వికేంద్రీకరణ పట్ల...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం...
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విఘ్నేశ్ శుభవార్త చెప్పారు. తాము కవలలకు తల్లిదండ్రులమైనట్లు నయన్ భర్త విఘ్నేశ్ ప్రకటించారు. ఇది విన్న నయన్...
చదువు మాత్రమే పేదల జీవితాల్లో అసలైన వెలుగులు నింపుతుంది. దీన్ని ఆచరణలో చూపించేందుకు జగన్ సర్కార్ విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ...
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు చేస్తున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో రచ్చ లేపుతోంది. అమరావతి రైతుల...
ఆక్వా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆక్వా రైతుల ఫిర్యాదులను పరిశీలించిన సీఎం.. వాటి...
ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. జాతీయ రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ ఆ దిశగా తొలి...
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు( ఆర్బీకే) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. రైతులకు క్షేత్రస్థాయిలో అన్ని రకాల వసతులను...
ఉత్తరాంధ్ర పిడికిలి బిగించింది. వికేంద్రీకరణ నినాదంతో కదం తొక్కుతోంది. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ తమ గడ్డ వైపు దూసుకొస్తున్న అమరావతి రైతుల పాదయాత్రకు హెచ్చరికలు...