రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ...
Month: September 2022
రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేయూతనిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఒక ఇండస్ట్రీ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని నివాసంలో...
తిరుమల శ్రీవారిని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎంకు వేద ఆశీర్వచనం, స్వామి...
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంతో మొదలైన అధికార, ప్రతిపక్షాల ఆరోపణల పర్వం తారస్థాయికి చేరి, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. టీడీపీ...
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారికి పట్టు...
వరల్డ్ టూరిజం డే -2022 వేడుకలను క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్-...
వైజాగ్ ను ఐటీ హబ్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. బడా కంపెనీలు వరుసగా ఏపీకి...
స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటుచేసిన ఎస్ఎంఎఫ్తరహాలో అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం...
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది....