Month: September 2022

రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది. తదుపరి...
డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 4,72,472...
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీ...
వైసీపీ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారం అగ్రహీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున విజయవాడ లోక్ సభకు పోటీ చేయబోతున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన...
ఓపీఎస్ అమలు సాధ్యం కాదని, సీపీఎస్ కంటే మెరుగైన పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ...
దేశంలో, రాష్ట్రంలో శక్తివంతమైన ప్రతిపక్షాలు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా సమర్ధవంతమైన ప్రభుత్వాలు కూడా...
రాష్ట్రానికి మూడు రాజధానులు అని సీఎం జగన్ అంటున్నారు కానీ ఆయన చేసింది 4 రాజధానులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. కేబినెట్ లో మొత్తం 57అంశాలకు ఆమోదం...