
ఆశ్చర్యకరంగా చంద్రబాబు వ్యాఖ్యలు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా పెరుగుదల తగ్గుతోంది అని పేర్కొన్నారు , రాష్ట్ర జనాభా పెంచడానికి ప్రతి మహిళ 2.0 కంటే ఎక్కువ కనీసం ఇద్దరు పిల్లలను లేక పిల్లలకంటే కలిగి ఉండాలని కుటుంబాలను కోరారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్నరాజకీయ అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని హాస్యతాపకంగా స్పందించారు , పెద్ద కుటుంబాలకు ప్రభుత్వం నుండి మరింత మద్దతు లభిస్తుందని ఆయన సూచించారు.
అక్టోబర్ 19 న జరిగిన నాయకుల సమావేశంలో నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వృద్ధి రేటును పెంచాల్సిన అవసరాన్ని ఉంది అని చెప్పారు మరియు గత జనాభా నియంత్రణ చర్యలను పునరాలోచించమని కుటుంబాలను ప్రోత్సహించారు. “గతంలో, నేను జనాభా నియంత్రణ కోసం వాదించాను, కానీ ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం జనన రేటును పెంచాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
ఈ ప్రకటన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మరియు ప్రజలలో ఆచార్యపరిచింది, అధిక జనాభా గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనల మధ్య జననాల రేటును పెంచడంపై చంద్రబాబు వ్యాఖ్యలను విమర్శకులు ప్రశ్నించారు.
జనాభా పెరుగుదల రేటుపై ఈ ప్రాధాన్యత రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది?